Webdunia - Bharat's app for daily news and videos

Install App

మానవత్వం చాటుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్ (Video)

ఠాగూర్
సోమవారం, 5 మే 2025 (10:50 IST)
జనసేన పార్టీ సీనియర్ నేత, ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్ మరోమారు మానవత్వం చాటుకున్నారు. ఏలూరు జిల్లా భీమడోలు వద్ద ఓ ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకర్ గాయపడ్డారు. ఆ సమయంలో అటుగా వెళుతున్న మంత్రి నాదెండ్ల మనోహర్.. రోడ్డు ప్రమాదాన్ని చూసి తన కాన్వాయ్‌ను ఆపాడు. 
 
ఆ తర్వాత తానే స్వయంగా అంబులెన్స్‌కు ఫోన్ చేసి గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. పిమ్మట జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి క్షతగాత్రుడుకి మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. గతంలో కూడా ఇదేవిధంగా ఓ రోడ్డు ప్రమాద బాధితుడుకి ప్రథమ చికిత్స చేయడమేకాకుండా ఆస్పత్రికి తరలించిన విషయం తెల్సిందే. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments