Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నమయ్య జిల్లాలో చింత చెట్టు నుంచి పాలు

Webdunia
సోమవారం, 24 ఏప్రియల్ 2023 (12:11 IST)
ప్రపంచంలో ఏదో ఒక మూలన విచిత్ర సంఘటన జరుగుతుంది. తాజాగా ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఓ చింత చెట్టు నుంచి పాలు కారుతున్నాయి. ఈ విచిత్ర ఘటన వివరాలను పరిశీలిస్తే, అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి కురబల కోట మండలం కొండమర్రిలో చింత చెట్టు నుంచి పాలు ధారగా కారడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 
 
రోజువారీగా పొలానికి వెళ్లిన ఓ రైతు పొలంలో ఉన్న చింతచెట్టు నుంచి పాలు కారడం చూశాడు. ఇది గ్రామస్థులకు చెప్పాడు. ఈ విషయం ఆ నోటా ఈనోటా పొరుగు గ్రామాలకు కూడా చేరింది. దీంతో ఈ వింతను చూసేందుకు జనం పొలాని క్యూ కట్టారు. చింత చెట్టు నుంచి పాలు కారడం చూసిన ప్రజలు మాత్రం ఇది వీరబ్రహ్మేంద్ర స్వామి కాల జ్ఞానంలో చెప్పినట్టుగానే జరుగుతుందని పేర్కొంటూ ఆ చెట్టుకు పూజలు చేయడం మొదలుపెట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments