Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాకినాడలో మిగ్‌ యుద్ధ విమానం

Webdunia
శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (10:20 IST)
కాకినాడ సాగరతీరంలో మిగ్‌ యుద్ధ విమానం సందర్శకులకు కనువిందు చేయనుంది. టీయూ 142 మిగ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ను బీచ్‌పార్కులో ఏర్పాటు చేసేందుకు మంత్రి కురసాల కన్నబాబు చర్యలు చేపట్టారు.

బీచ్‌లో గోదావరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (గుడా) రూ.5.89 కోట్ల నిధులతో మ్యూజియం ఏర్పాటు చేస్తోంది. ఇటీవలే తమిళనాడులోని అరక్కోణం ఐఎన్‌ఎస్‌ రాజాలి నావెల్‌ ఎయిర్‌స్టేషన్‌ నుంచి టర్న్‌బొప్రోప్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ టీయూ 142 ఎం.. విడి భాగాలు కాకినాడ బీచ్‌కు భారీ వాహనాల్లో తరలివచ్చాయి.

తెనేజా ఏరో స్పేస్‌ లిమిటెడ్‌ సంస్థ కెప్టెన్‌ వెంకటేష్‌ ఆధ్వర్యంలో యుద్ధవిమాన పరికరాలను ఒకచోటకు చేర్చి యుద్ధ విమానాన్ని రూపొందించారు. త్వరలో ఇది సందర్శకులకు కనువిందు చేయనుంది. ఈనెలాఖరులో పూర్తిస్థాయిలో యుద్ధ విమానాన్ని తయారు చేసి మ్యూజియంలో ప్రవేశపెట్టేలా నేవీ అధికారులు శ్రమిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments