Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీశైలం ఆలయంలో అర్థరాత్రి డ్రోన్ల చక్కర్లు..

Webdunia
సోమవారం, 5 జులై 2021 (06:41 IST)
శ్రీశైలం ఆలయంలో నిన్న అర్థరాత్రి డ్రోన్లు చక్కర్లు కొట్టడం కలకలాన్ని రేపింది. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ పరిసరాల్లో ఆకాశంలో అనుమానాస్పదంగా డ్రోన్‌ కెమెరాలు చక్కర్లు కొట్టినట్టు ఆలయ అధికారులు చెప్పారు.

డ్రోన్ల కదలికలను గుర్తించిన పోలీసులు, ఆలయ సిబ్బంది వాటిని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేసినా అవి చిక్కలేదు. గత నాలుగు రోజులుగా రాత్రిపూట ఆలయ పరిసరాల్లో ఆకాశంలో డ్రోన్లు ఎగురుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు.

శ్రీశైలంలో అనుమానాస్పదంగా డ్రోన్లు సంచరించడంతో స్థానికులు, భక్తులు ఆందోళన చెందుతున్నారు. కొంతకాలంగా భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దులో డ్రోన్లు కలకలాన్ని సఅష్టిస్తుండగా.. కొన్నింటిని సైన్యం పేల్చివేసింది.

తాజాగా, జమ్మూ ఎయిర్‌పోర్ట్‌పై డ్రోన్లతో దాడికి పాల్పడటం, ఆ తర్వాత పాకిస్థాన్‌లోని భారత ఎంబసి పరిసరాల్లో డ్రోన్లు ఆకాశంలోకి ఎగరడంపై సర్వత్రా ఆందోళన కలుగుతోంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments