నేటి నుంచి ఇంటర్మీడియట్‌ మార్కుల మెమోలు

Webdunia
శుక్రవారం, 31 జులై 2020 (08:36 IST)
ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం షార్ట్‌ మార్కుల మెమోలను ఆన్‌లైన్‌లో పొందుపర్చనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ విద్యామండలి పేర్కొంది.

ఈ మేరకు మండలి సెక్రటరీ వి.రామకృష్ణ ప్రకటన విడుదల చేశారు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం జనరల్‌, ఒకేషనల్‌ విద్యార్థులు మెమోలు శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు.

ప్రథమ సంవత్సరం ఇంటర్‌ జనరల్‌, ఒకేషనల్‌ విద్యార్థుల మార్కుల మెమోలు ఆగస్టు 1న మధ్యాహ్నం ఒంటి గంటకు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తామని, విద్యార్థులు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments