Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగిసిన గౌతం రెడ్డి అంత్యక్రియలు - సీఎం జగన్ చివరి చూపు...

Webdunia
బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (13:57 IST)
ఏపీ మంత్రి గౌతం రెడ్డి అంత్యక్రియలు బుధవారం ఉదయం ముగిశాయి. ఈ అంత్యక్రియల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొని తన సహచరుడుని చివరి చూపు చూసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత గౌతం రెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి దహన సంస్కారాలు పూర్తిచేశారు. ఈ అంత్యక్రియలు పూర్తిగా ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. సీఎం జగన్ దంపతులతో పాటు ఏపీ మంత్రులు, ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు. 
 
ఈ అంత్యక్రియల్లో వైకాపా కార్యకర్తలు, గౌతం రెడ్డి అభిమానులు, స్థానికులు భారీగా తరలివచ్చి, తమ ప్రియతమ నేతకు కన్నీటి వీడ్కోలు పలికారు. ఇవి నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని మేకపాటి ఇంజనీరింగ్ కాలేజీలో జరిగాయి. ఇందుకోసం గౌతం రెడ్డి భౌతికకాయాన్ని ప్రత్యేక వాహనంలో నెల్లూరు నుంచి రోడ్డు మార్గం ద్వారా ఉదయగిరికి తరలిచారు. సీఎం జగన్ తాడేపల్లి నుంచి ఉదయగిరికి చేరుకుని నివాళులు అర్పించిన తర్వాత అంత్యక్రియలు పూర్తి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments