Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రారంభమైన ఏపీ మంత్రి గౌతం రెడ్డి అంతిమయాత్ర

Webdunia
బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (09:21 IST)
రెండు రోజుల క్రితం హఠాన్మరణం చెందిన ఏపీ మంత్రి గౌతం రెడ్డి అంతిమ యాత్ర బుధవారం ఉదయం ప్రారంభమైంది. ఆయన అంత్యక్రియలు ఉదయగిరిలోని మెరిట్ కాలేజీ ప్రాంగణంలో ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో జరుగనున్నాయి. ఇందుకోసం మంత్రి భౌతికకాయాన్ని నెల్లూరు నుంచి తరలించారు. ఈ అంతిమయాత్ర నెల్లూరు, జొన్నవాడ, సంగం, వాసిలి, నెల్లూరు పాళె, డీసీపల్లి, మర్రిపాడు, బ్రహ్మణపల్లి మీదుగా ఉదయగిరిగి చేరుకుకుంటుంది. 
 
ఉదయగిరిలో జరిగే అంత్యక్రియల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు ఏపీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొనున్నారు. ఈ అంతిమ యాత్ర వెంట ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు గోవర్థన్ రెడ్డి, సంజీవయ్యలు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments