Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం మత్తులో బావమరిదిని హత్యచేసిన బావ

Webdunia
గురువారం, 12 ఆగస్టు 2021 (10:58 IST)
మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని దుండిగల్‌ పరిధిలోని సూరారంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో బావమరిదిని హత్యచేశాడో బావ. సూరారంకు చెందిన మైసయ్య, ఆంజనేయులు బావ బావమర్దులు. బుధవారం రాత్రి ఇద్దరు కలిసి సూరారంలోని దయానంద్‌నగర్‌లో మద్యం సేవించారు. 
 
ఈ సందర్భంగా ఓ విషయంపై ఇద్దరిమధ్య లొల్లి జరిగింది. అదికాస్త గొడవగా మారింది. ఈ క్రమంలో ఆవేశంతో ఉన్న ఆంజనేయులును మైసయ్య కత్తితో పొడిచాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆంజనేయులు మృతిచెందాడు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడిని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments