Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లూరి జిల్లాలో బస్సుకు నిప్పుపెట్టిన మావోయిస్టులు

Webdunia
సోమవారం, 25 ఏప్రియల్ 2022 (09:03 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మావోయిస్టులు రెచ్చిపోయారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఓ బస్సుకు నిప్పుపెట్టారు. చింతూరు మండలం కొత్తూరు ఈ ఘటన జరిగింది. ఒరిస్సా రాష్ట్రం నుంచి హైదరాబాద్ నగరానికి వెళుతున్న బస్సును ఆపి ప్రయాణికులందరినీ కిందికి దించేశారు. ఆ తర్వాత బస్సుకు నిప్పు అంటించారు. 
 
దీంతో బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. దండకారణ్యం బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ బంద్‌ను పాటించకపోవడంతో వారు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments