అల్లూరి జిల్లాలో బస్సుకు నిప్పుపెట్టిన మావోయిస్టులు

Webdunia
సోమవారం, 25 ఏప్రియల్ 2022 (09:03 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మావోయిస్టులు రెచ్చిపోయారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఓ బస్సుకు నిప్పుపెట్టారు. చింతూరు మండలం కొత్తూరు ఈ ఘటన జరిగింది. ఒరిస్సా రాష్ట్రం నుంచి హైదరాబాద్ నగరానికి వెళుతున్న బస్సును ఆపి ప్రయాణికులందరినీ కిందికి దించేశారు. ఆ తర్వాత బస్సుకు నిప్పు అంటించారు. 
 
దీంతో బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. దండకారణ్యం బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ బంద్‌ను పాటించకపోవడంతో వారు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments