Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌న్యం పర్యాటక ప్రాంతాల‌లో మందు తాగి అల్ల‌రి చేస్తే ఖ‌బ‌డ్డార్

Webdunia
శుక్రవారం, 24 డిశెంబరు 2021 (14:44 IST)
మన్యంలోని పర్యాటక ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు కఠిన చర్యలు చేపడుతున్నామని రంపచోడవరం ఏఎస్పీ కృష్ణకాంత్‌ పటేల్‌ పేర్కొన్నారు. మారేడుమిల్లి పోలీస్‌స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మారేడుమిల్లి, గుర్తేడు పోలీస్‌స్టేషన్లలో దస్త్రాలను పరిశీలించారు.
 
 
అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, క్రిస్మస్‌, నూతన సంవత్సర వేడుకలు, సంక్రాంతి పండుగల సందర్భంగా మన్యంలోని పర్యాటక ప్రదేశాల్లో సందర్శకుల రద్దీ పెరగనున్న నేపథ్యంలో అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు తావులేకుండా కఠిన చర్యలు చేపడుతున్నామన్నారు. అతిథిగృహాలు, రిసార్టులపైనా పూర్తి నిఘా ఏర్పాటు చేశామన్నారు.
 
బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ ఇబ్బందులు కలిగిస్తున్న వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. అవసరమైతే పండగల సమయాల్లో తాను మారేడుమిల్లిలోనే బస చేస్తానన్నారు. మారేడుమిల్లి ఇన్‌ఛార్జి సీఐ త్రినాథ్‌, మారేడుమిల్లి, గుర్తేడు ఎస్సైలు రామకృష్ణ, సతీశ్‌ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments