Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల అలిపిరి నడక దారిలో చిరుతలు హల్చల్: ఐరన్ ఫెన్సింగ్ వేయాలని కోర్టులో పిటీషన్

Webdunia
గురువారం, 24 ఆగస్టు 2023 (15:29 IST)
తిరుమల అలిపిరి మార్గంలో ఇటీవల చిరుతపులులు హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో అలిపిరి నుండి తిరుమల వరకు నడకదారిలో ఐరన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని హైకోర్టులో పిల్ ధాఖలు చేశారు టిటిడి మాజీ బోర్డ్ మెంబర్ భానుప్రకాష్ రెడ్డి. భక్తులను పులుల బారినుండి కాపాడాలని పిల్‌లో ఆయన పేర్కొన్నారు. 
 
చిరుత దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాలిక లక్షిత కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయలు నష్ట పరిహారం చెల్లించాలని పిటిషనర్ డిమాండ్ చేశారు. ఐరన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసేవిధంగా టిటిడి, ఫారెస్ట్ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని పిల్‌లో పేర్కొన్నారు. పిటిషనర్ తరుపు హైకోర్టులో పిల్ ఫైల్ చేసారు న్యాయవాది యలమంజుల బాలాజీ. ఈ కేసు సోమవారం విచారణకు వచ్చే అవకాశం వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

దర్శకులు మెచ్చుకున్న 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రం.. ఫుల్ ఫన్ రైడ్

సమాజంలో మార్పుకే కీప్ ది ఫైర్ అలైవ్ ఫిల్మ్ తీసాం : చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments