Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరు జిల్లాలో చెల్లనోడివి.. విజయసాయి దుమ్ము దులిపిన మంతెన

Webdunia
శనివారం, 4 సెప్టెంబరు 2021 (12:27 IST)
'అవినీతి కేసుల్లో సచ్చుబొచ్చలో సద్దికూడు తిన్న నువ్వా అశోక్  గజపతి రాజును విమర్శించేది ఏ2 రెడ్డి’ అంటూ' ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ శాసనమండలి సభ్యులు మంతెన సత్యనారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఆదుకోవడంలో అశోక్ గజపతిరాజు ముందుంటే.. లూఠీకి ఏ2 రెడ్డి ముందున్నారన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కంకణబద్ధులైన అశోక్ గజపతిరాజును లూటీ చేసే నీచులు విమర్శించడం దుర్మార్గమని విమర్శించారు.  సింహాచలం భూముల్లో ఎందుకు తలదూరుస్తున్నావని నిలదీశారు.

లక్షలాది కుటుంబాలకు భూదానం అశోక్ గజపతిరాజు చేస్తే.. మెడమీద కత్తులు పెట్టి వేలాది మంది భూముల్ని ఏ2 గుంజుకున్నారని ఆరోపించారు. విజయసాయిరెడ్డి పేరు కాస్త విశాఖరెడ్డిగా మారిపోయిందన్నారు.  నెల్లూరు జిల్లాలో చెల్లనోడివి.. విశాఖలో వచ్చి పడ్డావని గుర్తుంచుకో అని హెచ్చరించారు.

ఉత్తరాంధ్రకు పట్టిన తెల్ల దరిద్రం ఏ2 అంటూ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ఉద్యోగాలు ఇచ్చి అశోక్ గజపతిరాజ వేల కుటుంబాలను ఆదుకుంటే.. తమరొచ్చి వారిని రోడ్డున పడేశారని ధ్వజమెత్తారు. రాజకుటుంబీకులపై అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఊరుకోమని మంతెన సత్యనారాయణ హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments