మణిపాల్ హాస్పిటల్ విజయవాడ తాడేపల్లి లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆహార పంపిణీ కార్యక్రమం

ఐవీఆర్
బుధవారం, 4 సెప్టెంబరు 2024 (16:41 IST)
మణిపాల్ హాస్పిటల్ విజయవాడ సమాజానికి  అవసరమైన సమయాల్లో సేవ చేయడానికి కట్టుబడి ఉంది. గత 48 గంటల్లో భారీ వర్షాలు మరియు కృష్ణా నది వరదల కారణంగా అత్యంత ప్రభావితమైన ప్రాంతాలలో ఒకటైన తాడేపల్లిలో ఆసుపత్రి తరుపున ఆహార పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆసుపత్రి సిబ్బంది మరియు వాలంటీర్ల ద్వారా బాధిత కుటుంబాలకు ఆహారం పంపిణీ చేయబడింది.

మణిపాల్ హాస్పిటల్ విజయవాడ సమాజ సంక్షేమం కోసం కట్టుబడి ఉంది మరియు  విపత్తు సమయం లో  సేవలను అందించడానికి  ప్రయత్నిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ravi Teja: రవితేజ, ఆషికా రంగనాథ్‌ పై జానపద సాంగ్ బెల్లా బెల్లా పూర్తి

ఇండియన్, తెలుగు ఆడియన్స్ కోసం కంటెంట్ క్రియేట్ చేస్తాం: డైరెక్టర్ యూ ఇన్-షిక్

CPI Narayana: ఐబొమ్మలో సినిమాలు చూశాను.. సమస్య పైరసీలో కాదు.. వ్యవస్థలో.. నారాయణ

నువ్వు ఇల్లు కట్టుకోవడానికి వేరే వాళ్ల కొంప కూలుస్తావా? పూనమ్ కౌర్ ట్వీట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం