Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేకు షాక్ : టీడీపీలో చేరిన ప్రధాన అనుచరుడు

Webdunia
సోమవారం, 14 నవంబరు 2022 (08:53 IST)
మంగళగిరిలో నియోజకవర్గంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. స్థానిక వైకాపా ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అనుచరుడైన గొర్లె వేణుగోపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో ఆర్కే విజయంలో ఈయన కీలక భూమికను పోషించారు. ఇపుడు వైకాపాకు రాజీనామా చేసి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. 
 
స్థానిక మంగళగిరి టీడీపీ పార్టీ కార్యాలయంలో లోకేశ్ సమక్షంలో వేణుగోపాల్ రెడ్డి పసుపు కుండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిచారు. ఈ సందర్భంగా టీడీపీ ప్రధాన కార్యాలయం నుంచి తాడేపల్లి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. 
 
వేణుగోపాల్ రెడ్డి టీడీపీలో చేరడంపై లోకేశ్ స్పందిస్తూ, వైకాపాలో ఆత్మగౌరవలం లేకే చాలా మంది పార్టీని వీడి బయటకు వస్తున్నారని చెప్పారు. గంజాయి మత్తులో తాడేపల్లే మండలం మొత్తం నాశనమైందని ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments