Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాండూస్ తుఫాను.. ఏపీ, తమిళనాడు పాఠశాలలకు సెలవులు

Webdunia
శనివారం, 10 డిశెంబరు 2022 (09:56 IST)
మాండూస్ తుఫాను ఏపీ, తమిళనాడును అతలాకుతలం చేసింది. చెన్నైతో పాటు ఇతర జిల్లాల్లో మాండూస్ కారణంగా పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. 
 
తమిళనాడులోని మూడు జిల్లాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బుధవారం రెడ్ అలర్ట్ ప్రకటించింది. మాండూస్ తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది.
 
ఇందులో భాగంగా డిసెంబర్ 10, 2022న కూడా చెన్నై పాఠశాలలకు సెలవు ప్రకటించారు. చెన్నై, తమిళనాడులోని పుదుచ్చేరి, చెంగల్పట్టు, వెల్లూరు, విల్లుపురం, కాంచీపురం, తిరువళ్లూరు, కారైక్కల్ వంటి కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించడం జరిగింది. 
 
అలాగే దిండిగల్, కొడైకెనాల్‌లలో అలెర్ట్ జారీ చేయబడింది. ఇంకా తిరువళ్లూరు, చెన్నై, కడలూరు, కళ్లకురిచ్చి, తిరువణ్ణామలై, తిరుపత్తూరు, వెల్లూరు, రాణిపేట్ సహా మొత్తం తొమ్మిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments