Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ ఉక్కు ఉద్యమానికి మంద కృష్ణ మాదిగ మద్దతు

Webdunia
మంగళవారం, 2 నవంబరు 2021 (20:22 IST)
విశాఖ ఉక్కు ఉద్యమానికి ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయడం బాధాకరమన్నారు.

ప్రజలు, కార్మికులు, నిర్వాసితుల మనోభావాలు గౌరవించి స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాకు కేంద్రం కట్టుబడి ఉండాలన్నారు.

ఏపీకి ఇచ్చిన విభజన హామీలన్నీ అమలు చేయాలని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఈ నెల 24న ఢిల్లీ లో జాతీయ మహా సభ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. తమకు మద్దతు ఇచ్చిన వారందరినీ సభకు ఆహ్వానిస్తున్నామని మందకృష్ణ మాదిగ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments