Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

ఠాగూర్
సోమవారం, 16 డిశెంబరు 2024 (21:42 IST)
సినీ నటుడు మంచు మనోజ్ జనసేన పార్టీలో చేరబోతున్నారంటూ విస్తృతంగా ప్రచారం సాగుతుంది. దీనికితోడు ఆయన సోమవారం తన భార్యాపిల్లలతో కలిసి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు వెళ్ళి తన అత్త మామల సమాధులకు అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన కుమార్తె దేవసేన శోభను ఆళ్లగడ్డకు తొలిసారి తీసుకొచ్చినట్టు చెప్పారు. తన కోసం రాయలసీమ ప్రాంతం నుంచి అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు. అలాగే, జనసేనలో చేరబోతున్నట్టు సాగుతున్న ప్రచారంపై ప్రస్తుతానికి ఏమీ మాట్లాడనేనని చెప్పారు. 
 
నిజానికి మంచు మనోజ్ తన సతీమణి భూమా మౌనికా రెడ్డితో కలిసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారని, ఆయన నంద్యాల నుంచి పోటీ చేస్తారంటూ విస్తృతంగా ప్రచారం సాగుతుంది. పైగా, వీరిద్దరూ జనసేనలో చేరబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. కానీ, ఈ ప్రచారాన్ని ఆ దంపతులిద్దరూ ఎక్కడా ఖండించలేదు. సోమవారం కూడా మంచు మనోజ్ కూడా జనసేనలో చేరడం లేదని స్పష్టంగా కూడా చెప్పలేదు. ప్రస్తుతానికి ఏమీ మాట్లాడలేనని మాత్రమే చెప్పారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments