Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

ఠాగూర్
సోమవారం, 16 డిశెంబరు 2024 (21:42 IST)
సినీ నటుడు మంచు మనోజ్ జనసేన పార్టీలో చేరబోతున్నారంటూ విస్తృతంగా ప్రచారం సాగుతుంది. దీనికితోడు ఆయన సోమవారం తన భార్యాపిల్లలతో కలిసి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు వెళ్ళి తన అత్త మామల సమాధులకు అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన కుమార్తె దేవసేన శోభను ఆళ్లగడ్డకు తొలిసారి తీసుకొచ్చినట్టు చెప్పారు. తన కోసం రాయలసీమ ప్రాంతం నుంచి అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు. అలాగే, జనసేనలో చేరబోతున్నట్టు సాగుతున్న ప్రచారంపై ప్రస్తుతానికి ఏమీ మాట్లాడనేనని చెప్పారు. 
 
నిజానికి మంచు మనోజ్ తన సతీమణి భూమా మౌనికా రెడ్డితో కలిసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారని, ఆయన నంద్యాల నుంచి పోటీ చేస్తారంటూ విస్తృతంగా ప్రచారం సాగుతుంది. పైగా, వీరిద్దరూ జనసేనలో చేరబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. కానీ, ఈ ప్రచారాన్ని ఆ దంపతులిద్దరూ ఎక్కడా ఖండించలేదు. సోమవారం కూడా మంచు మనోజ్ కూడా జనసేనలో చేరడం లేదని స్పష్టంగా కూడా చెప్పలేదు. ప్రస్తుతానికి ఏమీ మాట్లాడలేనని మాత్రమే చెప్పారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments