Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పు అడిగాడు... ఇవ్వ‌నంటే ఖ‌తం చేశాడు...

Webdunia
మంగళవారం, 31 ఆగస్టు 2021 (11:06 IST)
అప్పు అగితే ఇవ్వలేదనే కోపంతో ఒక వ్యక్తిని హత్య చేసిన ఘటన గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండపాటూరు గ్రామంలో సంచలనం సృష్టించింది. కొండపాటూరు గ్రామంలో ఈనెల 23న హత్య జరిగింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు మృతుడి ఇంటి వెనుక నివాసం ఉంటున్న కిరణ్ కుమార్ అనే యువకుడు ఈ హ‌త్య‌కు పాల్ప‌డ్డాడ‌ని విచార‌ణ‌లో తేల్చారు. 
 
డబ్బులు అడిగితే ఇవ్వలేదనే కోపంతో, సుత్తితో తలపై కొట్టి మృతుని ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు తీసుకొని పరారయ్యాడ‌ని వివ‌రించారు. పొన్నూరు రూరల్ సీఐ ఆధ్వర్యంలో కేసు విచారించి ముద్దాయిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచనున్నారు. 
 
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాపట్ల డి.ఎస్.పి శ్రీనివాసరావు మాట్లాడుతూ, మృతుడు కొండపాటూరు గ్రామంలో పట్టాలు కుట్టుకుంటూ, వడ్డీ వ్యాపారం చేసుకునే మృతుడిని, ముద్దాయి కిరణ్ కుమార్ ఎన్నిసార్లు డబ్బులు అడిగినా ఇవ్వకపోవడంతో, మృతుడు ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి వెళ్లి సుత్తితో తలపై మోది అత్యంత దారుణంగా హత్య చేశారన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments