Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకాకుళంలో దారుణ ఘటన: గొడ్డలి, తుపాకీ, ఇనుప రాడ్డులతో..?

Webdunia
శనివారం, 26 మార్చి 2022 (18:53 IST)
ఏపీలోని శ్రీకాకుళంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే ఒక వ్యక్తిని దుండగులు హతమార్చారు. వివరాల్లోకి వెళితే.. గూనపాలేనికి చెందిన దీర్గాశి హరీష్ కుమార్ బయట మాట్లాడుకుంటున్నారు. 
 
ఇంతలోనే అక్కడికి కొందరు దుండగులు వచ్చి గొడ్డలి, తుపాకీ, ఇనుప రాడ్డులతో తీవ్రంగా దాడి చేశారు. ఈ ఘటనలో దీర్గాశి కరుణ్ కుమార్ అక్కడిక్కడే మృతి చెందారు. 
 
హరీష్ కుమార్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఇందుకు పాత కక్షలే కారణం వుండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments