Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవును నేనే చంపేశాను, ఇప్పుడేంటి, నేనేం పారిపోలా?

Webdunia
గురువారం, 26 ఆగస్టు 2021 (18:05 IST)
ఎవ‌రికైనా త‌ప్పు చేస్తే, ప‌శ్చాతాపం ఉంటుంది. కానీ, ఇత‌గాడు త‌న సొంత బాబాయి చంపి ఇలా అన్నాడు... అవును నేనే చంపేశాను.. ఇప్పుడేంటి, నేనేం పారిపోలా’అంటూ ఓ యువకుడు హల్చల్ చేశాడు. నడి రోడ్డుపై సొంత బాబాయిని చంపేశాడు. ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం పెదారికట్ల ప్రభుత్వ మద్యం దుకాణం వ‌ద్ద జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.
 
కనిగిరి మండలం యడవల్లికి చెందిన వెంకటేశ్వరరావుకు, అదే ఊరిలో ఉండే ఆయన రెండో అన్న వెంకట నారాయణ కుటుంబంతో ఆస్తి వివాదాలు ఉన్నాయి. ఆస్తి సమస్యను పరిష్కరించాలంటూ, వారం క్రితం కనిగిరిలో జరిగిన స్పందన కార్యక్రమంలో అధికారులకు వెంకటేశ్వరరావు అర్జీ ఇచ్చారు. అధికారులు వచ్చి విచారణ చేశారు.

దీంతో ద్వేషం పెంచుకున్న వెంకట నారాయణ కుమారుడు పుల్లారావు మద్యం తాగుదామంటూ వెంకటేశ్వరరావును పెదారికట్ల తీసుకెళ్లాడు. మద్యం తాగాక గొడవ పెట్టుకొని, సీసా పగులగొట్టి గొంతులో పొడిచి చంపాడు. ఈ ఘటనతో స్థానికులు హడలిపోయారు. అవును నేనే చంపానంటూ నిర్భయంగా చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు. తీరా అత‌ని కోసం పోలీసులు గాలిస్తున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments