Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడుముకు నల్లని తాడు.. చాలా బలంగా కనిపించాడు..

Webdunia
మంగళవారం, 6 నవంబరు 2018 (10:41 IST)
మిర్యాలగూడలో హత్యకు గురైన ప్రణయ్ ఇంట్లోకి ఆగంతకుడు ప్రవేశించాడు. ప్రణయ్ హత్య కేసులో నిందితులపై పీడీ చట్టం నమోదైన తరువాత ఈ ఘటన జరిగిందని, దీంతో తమకు చాలా భయంగా ఉందని ప్రణయ్ భార్య అమృత వర్షిణి తెలిపింది.


ముఖానికి మాస్క్, నడుముకు నల్లని తాడు ధరించిన ఆ ఆగంతకుడు చాలా బలంగా కనిపించాడని అమృత చెప్పింది. తనను హత్య చేయాలని కొందరు నిఘా పెట్టారని అమృత వర్షిణి మీడియా ముందు అమృత చెప్పుకొచ్చింది.
 
తన ఇంట్లోకి ఓ గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించాడని, అది సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇద్దరు కానిస్టేబుళ్లు తమ ఇంటి పైగదిలో ఉంటూ గస్తీ నిర్వహిస్తున్నారని.. కానిస్టేబుల్‌ను చూసిన ఆగంతకుడు గోడ దూకి పారిపోయాడని వెల్లడించింది. ఇంట్లోకి వచ్చిన వ్యక్తి, ముఖద్వారానికి ఉన్న కర్టెన్‌ను తొలగించి, లోపలికి చూశాడని చెప్పింది. 
 
తనను చంపితే, అమృత తమ నుంచి దూరమవుతుందన్న ఆలోచనతో ఇటువంటి కుట్రలు చేస్తున్నారని ఇదే మీడియా సమావేశంలో పాల్గొన్న ప్రణయ్‌ తండ్రి బాలస్వామి ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments