Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడుముకు నల్లని తాడు.. చాలా బలంగా కనిపించాడు..

Webdunia
మంగళవారం, 6 నవంబరు 2018 (10:41 IST)
మిర్యాలగూడలో హత్యకు గురైన ప్రణయ్ ఇంట్లోకి ఆగంతకుడు ప్రవేశించాడు. ప్రణయ్ హత్య కేసులో నిందితులపై పీడీ చట్టం నమోదైన తరువాత ఈ ఘటన జరిగిందని, దీంతో తమకు చాలా భయంగా ఉందని ప్రణయ్ భార్య అమృత వర్షిణి తెలిపింది.


ముఖానికి మాస్క్, నడుముకు నల్లని తాడు ధరించిన ఆ ఆగంతకుడు చాలా బలంగా కనిపించాడని అమృత చెప్పింది. తనను హత్య చేయాలని కొందరు నిఘా పెట్టారని అమృత వర్షిణి మీడియా ముందు అమృత చెప్పుకొచ్చింది.
 
తన ఇంట్లోకి ఓ గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించాడని, అది సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇద్దరు కానిస్టేబుళ్లు తమ ఇంటి పైగదిలో ఉంటూ గస్తీ నిర్వహిస్తున్నారని.. కానిస్టేబుల్‌ను చూసిన ఆగంతకుడు గోడ దూకి పారిపోయాడని వెల్లడించింది. ఇంట్లోకి వచ్చిన వ్యక్తి, ముఖద్వారానికి ఉన్న కర్టెన్‌ను తొలగించి, లోపలికి చూశాడని చెప్పింది. 
 
తనను చంపితే, అమృత తమ నుంచి దూరమవుతుందన్న ఆలోచనతో ఇటువంటి కుట్రలు చేస్తున్నారని ఇదే మీడియా సమావేశంలో పాల్గొన్న ప్రణయ్‌ తండ్రి బాలస్వామి ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments