Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్‌తో వ్యక్తి మృతి, ఆ ఎస్ఐ ఏం చేశారంటే?

Webdunia
శుక్రవారం, 17 జులై 2020 (11:26 IST)
కరోనా వ్యాధి సోకిందంటే చాలు ఎవరూ ప్రక్కకు రారు. అలాంటి సందర్భంలో కన్నతల్లి అయినా కన్నతండ్రి అయినా దగ్గరకు వస్తున్న సందర్భాలు వుండవు. ఒకవేళ ఆ వ్యాధితో మరణిస్తే అక్కడికక్కడే మృతిచెందినవారిని వదిలి వేయాల్సిందే. అటువంటి తరుణంలో ఓ ఎస్ఐ తన మానవత్వాన్ని చాటుకున్నారు.
 
కుటుంబ సభ్యులు సైతం దూరంగా ఉండగా అన్నీ తానై చూసుకున్నారు. అంత్యక్రియలతో సహా పలు కార్యక్రమాలను చూసుకున్నారు. వాస్తవంగా పోలీసులు కఠినంగా ఉంటారని ప్రజల అభిప్రాయం. కరోనా వ్యాధితో మరణించిన ఓ వ్యక్తి అంత్యక్రియలను ఉరవకొండ ఎఎస్ఐ ధరణిబాబు దగ్గరుండి జరిపించారు.
 
వివరాలిలా వున్నాయి. ఉరవకొండకు చెందిన ఓ వ్యక్తి ఈ నెల 15 రాత్రి తీవ్ర జ్వరంతో ఉండటంతో కుటుంబ సభ్యులు 108తో పాటు ఉరవకొండ ఎస్ఐకి సమాచారం అందించారు. ఎస్ఐ వెంటనే స్పందించి ప్రైవేట్ ఆంబులెన్స్‌తో బాధితుడ్ని అనంతపురం ఆస్పత్రికి తరలించారు. బాధితుడికి చికిత్స చేసినా ఫలించలేదు. దీనితో అతడు మరణించడంతో అతని మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించి తానే అన్ని కర్మకాండలను పూర్తిచేసాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments