Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా రాదని... పాలలో నల్ల ఉప్పు వేసుకుని తాగి.. యువకుడి మృతి

Webdunia
శనివారం, 13 నవంబరు 2021 (15:05 IST)
కరోనా రాకుండా ఉండేందుకు చిట్కా పాటించి ఓ యువకుడు చనిపోగా, ఇద్దరు కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో ట్రీట్​మెంట్​ తీసుకుంటున్న ఘటన హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మచ్చ బొల్లారం పరిధి చంద్రనగర్ కాలనీకి చెందిన సురేశ్​(30) ప్రైవేటు ఎంప్లాయ్​. పాలలో నల్ల ఉప్పు వేసుకుని తాగితే కరోనా రాదని ఇరుగు పొరుగు ఇచ్చిన సలహాతో సురేశ్​తో పాటు అతని భార్య సంధ్య, తల్లి లక్ష్మి కొంతకాలంగా పాటిస్తున్నారు. 
 
మంగళవారం రాత్రి కూడా వారు పాలలో నల్ల ఉప్పు వేసుకొని తాగారు. కొద్దిసేపటికి ముగ్గురు వాంతులు చేసుకోగా సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. సురేశ్ కండీషన్ ​సీరియస్​గా ఉండగా గాంధీ ఆస్పత్రికి తరలించగా ట్రీట్​మెంట్​ తీసుకుంటూ శుక్రవారం చనిపోయాడు. అతని భార్య, తల్లి ట్రీట్​మెంట్​తీసుకుంటున్నారు. కుటుంబసభ్యుల కంప్లయింట్​తో అల్వాల్ పోలీసులు కేసు ఫైల్​ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments