Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యక్తిని చంపి ప్లాస్టిక్‌ డ్రమ్ములో కుక్కి మూసీ నదిలో పారేశారు!

హైదరాబాద్ నగర శివారు ప్రాంతలో ఓ దారుణం జరిగింది. రాజేంద్రనగర్‌ పరిధి అత్తాపూర్‌ సమీపంలో మూసీ కాలువ సమీపంలో ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. దుండగులు ఓ వ్యక్తిని ఎక్కడో హత్య చేసి మృతదేహాన్ని ప్లాస్టిక్

Webdunia
ఆదివారం, 4 డిశెంబరు 2016 (14:29 IST)
హైదరాబాద్ నగర శివారు ప్రాంతలో ఓ దారుణం జరిగింది. రాజేంద్రనగర్‌ పరిధి అత్తాపూర్‌ సమీపంలో మూసీ కాలువ సమీపంలో ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. దుండగులు ఓ వ్యక్తిని ఎక్కడో హత్య చేసి మృతదేహాన్ని ప్లాస్టిక్‌ డ్రమ్ములో కుక్కి మురికి కాలువలో పడేశారు. 
 
హుతుడి చొక్కాజేబులోని పర్సు ఆధారంగా అతడిని రంగారెడ్డి జిల్లా కుల్కచెర్ల గ్రామానికి చెందిన రవీందర్‌గా గుర్తించారు. రవీందర్‌ గత ఐదు సంవత్సరాలుగా పంజాగుట్టలోని జీయో ఆస్పత్రిలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మూడు రోజుల నుంచి తమ తండ్రి కనిపించడంలేదని రవీందర్‌ కుమారుడు శేఖర్‌ పోలీసులకు తెలిపారు.
 
హతుడికి, అతని తల్లిదండ్రుల మధ్య తరుచూ గొడవలు జరిగేవని.. మద్యం తాగివచ్చి వేధించేవాడని చెప్పాడు. గతంలో స్వగ్రామంలో జరిగిన ఓ హత్యలో రవీందర్‌ నిందితుడిగా ఉన్నాడని.. పాతకక్షలే హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments