Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యక్తిని చంపి ప్లాస్టిక్‌ డ్రమ్ములో కుక్కి మూసీ నదిలో పారేశారు!

హైదరాబాద్ నగర శివారు ప్రాంతలో ఓ దారుణం జరిగింది. రాజేంద్రనగర్‌ పరిధి అత్తాపూర్‌ సమీపంలో మూసీ కాలువ సమీపంలో ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. దుండగులు ఓ వ్యక్తిని ఎక్కడో హత్య చేసి మృతదేహాన్ని ప్లాస్టిక్

Webdunia
ఆదివారం, 4 డిశెంబరు 2016 (14:29 IST)
హైదరాబాద్ నగర శివారు ప్రాంతలో ఓ దారుణం జరిగింది. రాజేంద్రనగర్‌ పరిధి అత్తాపూర్‌ సమీపంలో మూసీ కాలువ సమీపంలో ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. దుండగులు ఓ వ్యక్తిని ఎక్కడో హత్య చేసి మృతదేహాన్ని ప్లాస్టిక్‌ డ్రమ్ములో కుక్కి మురికి కాలువలో పడేశారు. 
 
హుతుడి చొక్కాజేబులోని పర్సు ఆధారంగా అతడిని రంగారెడ్డి జిల్లా కుల్కచెర్ల గ్రామానికి చెందిన రవీందర్‌గా గుర్తించారు. రవీందర్‌ గత ఐదు సంవత్సరాలుగా పంజాగుట్టలోని జీయో ఆస్పత్రిలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మూడు రోజుల నుంచి తమ తండ్రి కనిపించడంలేదని రవీందర్‌ కుమారుడు శేఖర్‌ పోలీసులకు తెలిపారు.
 
హతుడికి, అతని తల్లిదండ్రుల మధ్య తరుచూ గొడవలు జరిగేవని.. మద్యం తాగివచ్చి వేధించేవాడని చెప్పాడు. గతంలో స్వగ్రామంలో జరిగిన ఓ హత్యలో రవీందర్‌ నిందితుడిగా ఉన్నాడని.. పాతకక్షలే హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌లో విరాట్ కర్ణ చిత్రం నాగబంధం

సుహాస్ , కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు ట్రెయిలర్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments