Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆడపిల్ల పుట్టిందని భార్య చేత యాసిడ్ తాగించాడు.. చివరికి..?

Webdunia
బుధవారం, 9 డిశెంబరు 2020 (18:48 IST)
ఆధునికత పెరిగినా.. మహిళలు అన్నీ రంగాల్లో రాణించినా ఆడ శిశువులను చిన్నచూపు చూసే దుర్మార్గులున్నారు. ఆడబిడ్డ పుట్టిందనే కోపంతో మహిళ పట్ల దారుణంగా ప్రవర్తించాడు.. ఆ కసాయి భర్త. 
 
విశాఖ జిల్లాలో ఈ దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆడపిల్ల పుట్టిందని భార్యచేత యాసిడ్ తాగించాడు కసాయి భర్త. ఆడపిల్ల పుట్టిందని బెదిరించి వాటర్ బాటిల్లో యాసిడ్ కలిపి తాగించాడు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో అపర్ణ మంచాన పడింది. ఆసుపత్రిలో జాయిన్ చేయడంతో అసలు విషయం బయటపడింది. 
 
భర్త గంగునాయుడు అరాచకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళ బంధువులు, మాదిగ రాజకీయ పోరాట సమితి కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెందుర్తి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై విచారణ జరుపుతున్నారు.

 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments