Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ శాసనసభ సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క

Webdunia
శనివారం, 19 జనవరి 2019 (09:55 IST)
తెలంగాణ రాష్ట్ర శాసనసభ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ నేతగా మల్లు భట్టి విక్రమార్క ఎన్నికయ్యారు. ఈ మేరకు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. తెలంగాణ శాసనసభ సమావేశాల ప్రారంభం రోజునే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సమావేశమై సీఎల్పీ నేతకు సంబంధించి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి నివేదికను పంపారు. ఈ నివేదికను పరిశీలించిన రాహుల్‌... మల్లు భట్టి విక్రమార్కను సీఎల్పీ నేతగా నియమించారు. 
 
నియామక లేఖను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ అధికారికంగా విడుదల చేశారు. మల్లు భట్టి విక్రమార్క ఇటీవల జరిగిన ఎన్నికల్లో మధిర నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే. కాగా, తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున 19 మంది అభ్యర్థులు విజయం సాధించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments