Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ శాసనసభ సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క

Webdunia
శనివారం, 19 జనవరి 2019 (09:55 IST)
తెలంగాణ రాష్ట్ర శాసనసభ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ నేతగా మల్లు భట్టి విక్రమార్క ఎన్నికయ్యారు. ఈ మేరకు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. తెలంగాణ శాసనసభ సమావేశాల ప్రారంభం రోజునే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సమావేశమై సీఎల్పీ నేతకు సంబంధించి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి నివేదికను పంపారు. ఈ నివేదికను పరిశీలించిన రాహుల్‌... మల్లు భట్టి విక్రమార్కను సీఎల్పీ నేతగా నియమించారు. 
 
నియామక లేఖను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ అధికారికంగా విడుదల చేశారు. మల్లు భట్టి విక్రమార్క ఇటీవల జరిగిన ఎన్నికల్లో మధిర నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే. కాగా, తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున 19 మంది అభ్యర్థులు విజయం సాధించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments