Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవ్యాంధ్ర అభివృద్ధిలో భాగస్వాములవుతాం : మలేషియా మంత్రి మహ్మద్

Webdunia
బుధవారం, 4 మే 2016 (10:30 IST)
నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో తాము భాగస్వాములవుతామని మలేషియా మంత్రి ముస్తఫా మహ్మద్ స్పష్టం చేశారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని విధాలుగా ఆదుకునేందుకు, సహకరించేందుకు తమ ప్రభుత్వం ముందుకు వచ్చిందని ఆయన గుర్తు చేశారు. 
 
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన తర్వాత మహ్మద్ మాట్లాడుతూ... చంద్రబాబు నాయకత్వంలో భాగస్వాములయ్యేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. చంద్రబాబు విజన్‌ ఉన్న నాయకుడని కొనియాడారు. 
 
ఆ తర్వాత చంద్రబాబు మాట్లాడుతూ.. అంధ్రప్రదేశ్‌లో అపార అవకాశాలు ఉన్నాయని, ఖనిజ సంపదకు కొదవ లేదన్నారు. రాష్ట్రాన్ని తయారీ రంగ కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. శ్రీసిటీలో ప్రపంచస్థాయి సదుపాయాలు కల్పిస్తామని... ఇక్కడ ఇప్పటికే 26 దేశాలు తమ పరిశ్రమలు నెలకొల్పినట్లు తెలిపారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments