Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీ సంకల్పం చాలా దృఢం, అందుకే: శివరాజ్ సింగ్ చౌహాన్

Webdunia
బుధవారం, 18 నవంబరు 2020 (15:47 IST)
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్సించుకున్నారు. ఈరోజు తెల్లవారుజామున విఐపి విరామ దర్సనా సమయంలో స్వామి సేవలో పాల్గొన్నారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి. ఆలయంలో టిటిడి అధికారులు శివరాజ్ సింగ్ చౌహాన్‌కు స్వాగతం పలికి ప్రత్యేక దర్సనా ఏర్పాట్లు చేశారు.
 
ఆలయం వెలుపల ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ, ఆత్మనిర్బర్ భారత్‌గా తీర్చిదిద్దుతామని ప్రధాని సంకల్పించారని చెప్పారు. మోడీ సంకల్పం గొప్పదన్నారు. ప్రజలందరి సహకారంతో భారతదేశం, మధ్యప్రదేశ్ రాష్ట్రం స్వయంసమృద్థి సాధించాలని శ్రీవారిని ప్రార్థించినట్లు చెప్పారు. 
 
కరోనా వైరస్‌ను త్వరలో అంతం చేయాలని శ్రీవారిని వేడుకొన్నట్లు చెప్పారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని వేంకటేశ్వరస్వామిని ప్రార్థించానన్నారు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ముఖ్యమంత్రితో పాటు బిజెపి నాయకులు ఆయన వెంట ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments