Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీ సంకల్పం చాలా దృఢం, అందుకే: శివరాజ్ సింగ్ చౌహాన్

Webdunia
బుధవారం, 18 నవంబరు 2020 (15:47 IST)
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్సించుకున్నారు. ఈరోజు తెల్లవారుజామున విఐపి విరామ దర్సనా సమయంలో స్వామి సేవలో పాల్గొన్నారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి. ఆలయంలో టిటిడి అధికారులు శివరాజ్ సింగ్ చౌహాన్‌కు స్వాగతం పలికి ప్రత్యేక దర్సనా ఏర్పాట్లు చేశారు.
 
ఆలయం వెలుపల ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ, ఆత్మనిర్బర్ భారత్‌గా తీర్చిదిద్దుతామని ప్రధాని సంకల్పించారని చెప్పారు. మోడీ సంకల్పం గొప్పదన్నారు. ప్రజలందరి సహకారంతో భారతదేశం, మధ్యప్రదేశ్ రాష్ట్రం స్వయంసమృద్థి సాధించాలని శ్రీవారిని ప్రార్థించినట్లు చెప్పారు. 
 
కరోనా వైరస్‌ను త్వరలో అంతం చేయాలని శ్రీవారిని వేడుకొన్నట్లు చెప్పారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని వేంకటేశ్వరస్వామిని ప్రార్థించానన్నారు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ముఖ్యమంత్రితో పాటు బిజెపి నాయకులు ఆయన వెంట ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments