Webdunia - Bharat's app for daily news and videos

Install App

మచిలీపట్నం పోర్టును వెంటనే పూర్తి చేయాలి: జగన్

Webdunia
గురువారం, 19 డిశెంబరు 2019 (05:47 IST)
మచిలీపట్నం పోర్టును వెంటనే పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్​ ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో పరిశ్రమల అధికారులతో సమావేశమైన సీఎం.. రాష్ట్రంలోని 25 నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుపై చర్చించారు.

పరిశ్రమల శాఖ అధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఉన్న పోర్టులు, కొత్త పోర్టుల ప్రతిపాదనలపై సమీక్షించారు. దుగరాజపట్నం, రామాయపట్నం, మచిలీపట్నం, నక్కపల్లి, కళింగపట్నం, భావనపాడు పోర్టుల ప్రణాళికల తయారీకి ఆదేశించారు. తొలి దశలో భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.

మచిలీపట్నం పోర్టుకు భూమి అందుబాటులో ఉండటంతో వెంటనే పూర్తి చేయాలని పేర్కొన్నారు. మిగిలిన పోర్టుల నిర్మాణ స్థలాల్లో వెంటనే భూమి సేకరించాలని అధికారులను ఆదేశించారు. మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులకు జూన్ కల్లా ఫైనాన్షియల్ క్లోజర్ పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. మే, జూన్ నాటికల్లా రెండుపోర్టులకూ శంకుస్థాపన చేస్తామని జగన్ చెప్పారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

తమన్నా ఐటమ్ సాంగ్ కంటే నాదే బెటర్.. ఊర్వశీ రౌతులా.. ఆపై పోస్ట్ తొలగింపు

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments