మ‌చిలీప‌ట్నం బెల్ కంపెనీ... దేశ రక్షణ పరికరాల ప్రదర్శన

Webdunia
శనివారం, 11 డిశెంబరు 2021 (16:06 IST)
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికే గర్వకారణం అని, దేశ రక్షణ, భద్రతలో భారత్ ఎలక్ట్రానిక్స్ కు ప్రత్యేక స్థానం ఉంద‌ని రాష్ట్ర రవాణా సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య నాని అన్నారు. మ‌చిలీప‌ట్నంలో శనివారం స్థానిక భారత్ ఎలక్ట్రానిక్స్ ను మంత్రి పేర్నినాని సందర్శించారు. 
 
 
ఆజాదీకా మహోత్సవ్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఈనెల 13 నుండి  19వ తేదీ వరకు భారత్ ఎలక్ట్రానిక్స్ లో తయారయ్యే దేశ రక్షణ పరికరాల ప్రదర్శన ఏర్పాటు చేస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల, కళాశాల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. భారత్ ఎలక్ట్రానిక్స్ తయారు చేసిన పరికరాల‌ను, యుద్ధంలో వాడినప్పుడు సైనికులు  పొందే అనుభూతి వాటిని చూసినప్పుడు విద్యార్థులు కూడా గొప్ప అనుభూతి పొందగలరని మంత్రి అన్నారు. దేశ రక్షణకు వాడే పరికరాలు మచిలీపట్నంలో భారత్ ఎలక్ట్రానిక్స్ లో తయారు కావడం మనందరికీ గర్వకారణం అన్నారు. భారత్ ఎలక్ట్రానిక్స్ జనరల్ మేనేజర్ బి ప్రభాకర్ రావు, ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments