Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం-ఏపీలో బలమైన గాలులు

Webdunia
ఆదివారం, 23 అక్టోబరు 2022 (18:26 IST)
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను కారణంగా గంటకు 20 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా ప్రయాణించి ఆదివారం ఉదయం పశ్చిమ బంగాళాఖాతంలో వ్యాపించింది. 
 
ఈ ప్రభావంతో ఏపీకి ముప్పు తప్పదంటున్నారు వాతావరణ శాఖాధికారులు. ఆదివారం నుంచి మూడు రోజుల పాటు ఒడిశా, పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ తీరాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
 
ఆంధ్రప్రదేశ్, యానాంలలో ఉత్తర, ఈశాన్య గాలులు వీస్తాయని వెల్లడించింది. వచ్చే 12 గంటల్లో బలమైన గాలులు వాయువ్య దిశగా కదులుతూ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. 
 
బంగాళాఖాతంలో ఏర్పడిన లోతైన అల్పపీడనం కారణంగా పశ్చిమబెంగాల్ అప్రమత్తమైంది. ఈశాన్య రాష్ట్రాలు కూడా అలర్ట్ అయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments