Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లైంది.. ఇద్దరు సంతానం.. అయినా ప్రేమ వారిని వదల్లేదు.. ఆత్మహత్య చేసుకున్నారు..

పెళ్లైంది. ఆమెకు ఇద్దరు సంతానం. అయినప్పటికీ ఓ ప్రైవేట్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగిని ప్రేమించింది. అయితే ప్రేమికుడిని కుటుంబ సభ్యులు హెచ్చరించడంతో.. ఆ ప్రేమికులు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Webdunia
సోమవారం, 31 జులై 2017 (12:28 IST)
పెళ్లైంది. ఆమెకు ఇద్దరు సంతానం. అయినప్పటికీ ఓ ప్రైవేట్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగిని ప్రేమించింది. అయితే ప్రేమికుడిని కుటుంబ సభ్యులు హెచ్చరించడంతో.. ఆ ప్రేమికులు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన మేడ్చల్‌ రైల్వే స్టేషన్‌కు సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాప్రా జమ్మిగడ్డకు చెందిన కృష్ణ, మాసపేట కావ్య (25) దంపతులు. వీరిద్దరికీ ఇద్దరు సంతానం ఉన్నారు. 
 
కానీ అదే ప్రాంతంలో ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్న నాగరాజు (25) కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. నాగరాజుకు పెళ్లి కాలేదు. విషయం నాగరాజు కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు హెచ్చరించారు. ఈ క్రమంలో ఏం చేయాలో తోచక కావ్య, నాగరాజు 27న ఇంటి నుంచి బయటికొచ్చారు. ఆపై మేడ్చల్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో సికింద్రాబాద్‌ వైపు వచ్చే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వారు నాగరాజు, కావ్యగా గుర్తించారు.

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments