Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించుకున్నారు... పెళ్లికి పెద్దలు ససేమిరా అన్నారు.. రైలు కిందపడి ఆత్మహత్య

ఇద్దరూ బీటెక్ చదువుతున్నారు. ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటామని పెద్దలతో చెప్పారు. కానీ పెద్దలు ససేమిరా అన్నారు. చివరికి ఆ ప్రేమ జంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో తీవ్ర

Webdunia
గురువారం, 21 సెప్టెంబరు 2017 (14:35 IST)
ఇద్దరూ బీటెక్ చదువుతున్నారు. ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటామని పెద్దలతో చెప్పారు. కానీ పెద్దలు ససేమిరా అన్నారు. చివరికి ఆ ప్రేమ జంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రం గ్రామానికి చెందిన కరణం సందీప్‌ (22), గుంటూరు జిల్లా చుండూరు మండలం మోదుకూరుకు చెందిన గోగిరెడ్డి మౌనిక (21)లు ప్రేమికులు. 
 
ఇద్దరూ ఒకే ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నారు. పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుని.. చీరాల రైల్వే స్టేషన్లో కలుసుకున్నారు. ఆపై విజయవాడకు వెళ్లి వివాహం చేసుకున్నారు. అయితే ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పినా వారు సానుకూలంగా స్పందించకపోవడంతో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నామనే విషయాన్ని తిమ్మసముద్రంలోని తన మిత్రుడు సందీప్‌కు మెసేజ్ పెట్టారు. ఈ ఘటనతో ఇరు కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి.  

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments