Webdunia - Bharat's app for daily news and videos

Install App

17ఏళ్ల అబ్బాయి, 22 ఏళ్ల అమ్మాయి.. పురుగుల మందు తాగి బావిలో దూకేశారు..

Webdunia
శుక్రవారం, 25 డిశెంబరు 2020 (16:00 IST)
17ఏళ్ల అబ్బాయి, 22 ఏళ్ల అమ్మాయి ప్రేమించుకున్నారు. ఇంటి నుంచి వెళ్లిపోయారు. కానీ ఇద్దరూ బావిలో శవమై తేలారు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం వడ్ల అమృతండాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తన కంటే వయస్సులో పెద్ద అయిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు కుదరదని, తమ పెళ్లిని పెద్దలు అంగికరించరానే భయంతో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు చేసుకుంది.
 
పదోతరగతి విద్యార్థి గూగులోత్‌ ప్రశాంత్‌ (17) ఆ గ్రామానికి చెందిన డిగ్రీ పూర్తిచేసిన భూక్యా ప్రవీణ (22)ని ప్రేమించాడు. వీరిద్దరి మనుసులు కలవడంతో గాఢంగా ప్రేమించుకున్నారు. కలిసి కొద్ది రోజులు తిరిగారు. ఈ క్రమంలో సోమవారం కలుసుకున్న ఇద్దరూ కొద్దిసేపు మాట్లాడుకుని తిరిగి ఇంటి నుంచి వెళ్లిపోయారు.
 
బుధవారం రోజున ఇద్దరూ బావిలో శవమై తేలారు. బావిలో వారిని గుర్తించిన స్థానికులు.. పోలీసులకు,తల్లిదండ్రులకు సమాచారం. వారి శవాలను బయటకు తీసిన పోలీసులు శవ పరీక్ష నిమిత్తం స్థానికి ఆస్పత్రికి తరలించారు. 
 
బావి సమీపంలో పురుగుల డబ్బా కూడా లభ్యం కావడంతో ఇద్దరూ ముందు పురుగుల మందును తాగి అనంతరం బావిలో దూకినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇరు కుటుంబాలను పిలిచి విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments