Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరదాగా బందర్ బీచ్‌కు వెళ్లిన ప్రేమ జంట: ప్రియుడిని చెట్టుకు కట్టేసి యువతిపై గ్యాంగ్ రేప్

Webdunia
శుక్రవారం, 11 మార్చి 2022 (11:23 IST)
కృష్ణా జిల్లా మచిలీపట్నం బీచ్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రేమజంటపై దాడి చేసి యువకుడిని చెట్టుకు కట్టేసి యువతిపై సామూహిక అత్యాచారం చేసారు కామాంధులు.

 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. మంచిలీపట్నంకు చెందిన ప్రేమికులు ఇద్దరూ సరాదాగా బందరు మండలంలోని పల్లెపాలెం బీచ్ ఒడ్డుకు వెళ్లారు. వీరు ఇద్దరే అటుగా వెళ్లడాన్ని కొందరు తాగుబోతు యువకులు గమనించారు.

 
వారి వెనకే ఫాలో అయ్యారు. కొంతదూరం వెళ్లాక ఇద్దరిపై దాడి చేసి, యువకుడిని చెట్టుకు కట్టేసారు. ఆ తర్వాత యువతిపై ఆ గ్యాంగ్ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కుమార్తె ద్వారా విషయాన్ని తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

తర్వాతి కథనం