Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో ప్రేమజంట ఆత్మహత్య

Webdunia
మంగళవారం, 8 నవంబరు 2022 (17:49 IST)
తిరుపతిలో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం ఉత్తర మాడ వీధిలోని ఓ లాడ్జిలో సోమవారం ఉదయం ఏడు గంటలకు ఓ ప్రేమ జంట గదిని అద్దెకు తీసుకుని దిగారు. ఆ గదిలో వీరిద్దరూ ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. 
 
ఈ యువతికి ఇటీవలే మరో యువకుడితో వివాహమైంది. నిజానికి ఈమె మరో యువకుడితో చాలాకాలంగా ప్రేమలో ఉంది. తల్లిదండ్రులు మరో యువకుడితో పెళ్లి చేయడాన్ని జీర్ణించుకోలేక ఆ యువతి తన ప్రియుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. 
 
మృతురాలిని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన అనూషగా గుర్తించగా, యువకుడిని హైదరాబాద్ నగరానికి చెందిన కృష్ణారావుగా గుర్తించారు. లాడ్జి సిబ్బంది ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments