Webdunia - Bharat's app for daily news and videos

Install App

పచ్చి అబద్దాన్ని నిజం చేయాలని చూశారు: చంద్రబాబుపై గోరంట్ల మాధవ్ ఫైర్

Webdunia
సోమవారం, 10 ఫిబ్రవరి 2020 (07:33 IST)
టీడీపీ అధినేత చంద్రబాబు పచ్చి అబద్దాన్ని నిజం చేయాలని లోక్‌సభలో ప్రయత్నించారని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ విమర్శించారు.

సీఎం జగన్మోహన్ రెడ్డి తనను హత్య చేశారని ఎఫ్ఐఆర్ తీసుకోగల సమర్థుడు చంద్రబాబు అని మాధవ్ వ్యాఖ్యానించారు. జగన్ న్యాయబద్ధంగా పాలన చేస్తున్నారని.. వక్రభాష్యం చెప్పడానికి ముందుకు రావొద్దని హితవు పలికారు.

రాయలసీమ జిల్లాల్లో ప్రజలు దుర్భర దారిద్య్రంలో బతుకుతున్నారన్నారు. కుట్ర కుతంత్రాలకు స్వస్తి చెప్పాలని సూచించారు.

గత ఎన్నికల్లో చావు తప్పి కన్నులోట్టబోయినట్లుగా 23 సీట్లు వచ్చాయని ఎద్దేవా చేశారు. రాయిటర్స్ పత్రికలలో తప్పుడు కథనం రాయించారన్నారు. 

సంబంధిత వార్తలు

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

సురేష్ ప్రొడక్షన్స్ సెలబ్రేటింగ్ 60 గ్లోరియస్ ఇయర్స్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments