Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూగుల్‌లో పప్పు కొడితే లోకేష్ పేరు వచ్చింది: మంత్రి అనిల్ కుమార్

Webdunia
శుక్రవారం, 11 జూన్ 2021 (18:52 IST)
గూగుల్‌లో ఎపి పప్పు అని కొడితే నారా లోకేష్ పేరు వచ్చిందంటూ ఎద్దేవా చేశారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. విజయవాడలో మీడియాతో మాట్లాడిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నారా లోకేష్ పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ప్రజాధనాన్ని దోచేసి హెరిటేజ్ కంపెనీని చంద్రబాబునాయుడు నడుపుతున్నారని ఆరోపించారు.
 
జగన్‌ను విమర్సించే అర్హత నారా లోకేష్‌కు లేదన్నారు. ఎపిలో టిడిపి పనైపోయిందని.. రైతులకు మంచి చేస్తుంటే టిడిపి చూస్తూ ఉండలేకపోతోందన్నారు. ప్రతి విషయాన్ని టిడిపి రాజకీయం చేస్తోందన్నారు. తెలుగువాడి ఆత్మగౌరవం గురించి మాట్లాడే హక్కు చంద్రబాబు, లోకేష్‌కు లేదన్నారు. 
 
మరోసారి ఎపి సిఎంపై లోకేష్ విమర్సలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని లోకేష్‌ను హెచ్చరించారు. కరోనా సమయంలో ఇంట్లో కూర్చుని నీ కొడుక్కి సైకిల్ నేర్పిస్తున్నావు.. ఆ పని సక్రమంగా చేసుకో.. అంతే తప్ప నోటికొచ్చినట్లు మమ్మల్ని మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments