Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూగుల్‌లో పప్పు కొడితే లోకేష్ పేరు వచ్చింది: మంత్రి అనిల్ కుమార్

Webdunia
శుక్రవారం, 11 జూన్ 2021 (18:52 IST)
గూగుల్‌లో ఎపి పప్పు అని కొడితే నారా లోకేష్ పేరు వచ్చిందంటూ ఎద్దేవా చేశారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. విజయవాడలో మీడియాతో మాట్లాడిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నారా లోకేష్ పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ప్రజాధనాన్ని దోచేసి హెరిటేజ్ కంపెనీని చంద్రబాబునాయుడు నడుపుతున్నారని ఆరోపించారు.
 
జగన్‌ను విమర్సించే అర్హత నారా లోకేష్‌కు లేదన్నారు. ఎపిలో టిడిపి పనైపోయిందని.. రైతులకు మంచి చేస్తుంటే టిడిపి చూస్తూ ఉండలేకపోతోందన్నారు. ప్రతి విషయాన్ని టిడిపి రాజకీయం చేస్తోందన్నారు. తెలుగువాడి ఆత్మగౌరవం గురించి మాట్లాడే హక్కు చంద్రబాబు, లోకేష్‌కు లేదన్నారు. 
 
మరోసారి ఎపి సిఎంపై లోకేష్ విమర్సలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని లోకేష్‌ను హెచ్చరించారు. కరోనా సమయంలో ఇంట్లో కూర్చుని నీ కొడుక్కి సైకిల్ నేర్పిస్తున్నావు.. ఆ పని సక్రమంగా చేసుకో.. అంతే తప్ప నోటికొచ్చినట్లు మమ్మల్ని మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments