Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో 20 కేసులు పైబడిన ప్రాంతాలున్నాయో అంతే... స్థానిక లాక్ డౌన్

Webdunia
మంగళవారం, 14 జులై 2020 (19:21 IST)
ఏపీలో 20 కేసులు అధిగమించిన ప్రాంతాలకు స్థానిక లాక్ డౌన్ ఆంక్షలు విధించింది ఏపీ ప్రభుత్వం. ఇందులో భాగంగా  తిరుపతి, పుత్తూరు, శ్రీకాలహస్తి, చిత్తూరు, తిరుపతి రూరల్, నగరి, సత్యవేడు, రేణిగుంట, మదనపల్లె, నిండ్ర, నారాయణవనం, నాగలాపురం, పిచ్చాటూరు, చంద్రగిరి, విజయపురం, ఏర్పేడు, కేవీబీపురం, వరదయ్యపాళెం, వికోట, గుడిపాల, కార్వేటి నగరం, పుంగనూరు ప్రాంతాలలో సుమారు 20 కరోనా కేసులు ఉన్నాయి.
 
ఇందులో తిరుపతి, నగరి, పుత్తూరు, శ్రీకాళహస్తి, చిత్తూరు కేసుల సంఖ్య మరీ అధికంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో లోకల్ లాక్ డౌన్ ప్రకటించనున్నట్లు కలెక్టర్ వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments