Webdunia - Bharat's app for daily news and videos

Install App

హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్న రోజా - వంశీ.. ఎందుకు?

సెల్వి
శనివారం, 16 మార్చి 2024 (19:36 IST)
వైకాపా నుంచి జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో తుది జాబితాను ప్రకటించడం జరిగింది. ఈ జాబితా ప్రకటన తర్వాత అత్యంత రిలీఫ్ అయిన ఇద్దరు నేతలు ఎవరంటే.. నగిరి ఎమ్మెల్యే రోజా, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, రోజాకు నగిరి ఎమ్మెల్యే టిక్కెట్టు దక్కకపోవచ్చని మీడియాలో లెక్కలేనన్ని ఊహాగానాలు వినిపించాయి. 
 
అదృష్టవశాత్తూ రోజా ఈరోజు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన నగరి ఎమ్మెల్యే టిక్కెట్‌ను కాపాడుకోగలిగారు. వల్లభనేని వంశీ గత కొన్ని వారాలుగా ఏపీ రాజకీయాలలో ఎక్కడా కనిపించకపోవడంతో గన్నవరం ఎన్నికల పోరులో ఆయన స్థానంపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. 
 
వైఎస్ఆర్ కాంగ్రెస్ తనకు టికెట్ ఇస్తుందా లేదా అనే అనుమానంలో ఆయన వున్నట్లు తెలిసింది. ఆఖరికి గన్నవరం ఎమ్మెల్యే టిక్కెట్‌ను కూడా దక్కించుకోవడంతో వల్లభనేని వంశీ ఊపిరిపీల్చుకున్నారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments