న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం: ఎన్నికల కమిషన్ చర్యలపై ఎమ్మెల్యే ఆనం

Webdunia
సోమవారం, 16 మార్చి 2020 (08:33 IST)
ఎన్నికల వాయిదా పడటంపై స్థానిక ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా వైరస్ పేరుతో చంద్రబాబు స్థానిక ఎన్నికలు జరుగనీయకుండా అడ్డుకోవడం దురదృష్టకరమని ఆయన విమర్శించారు.

చంద్రబాబు మూలంగా రాష్ట్రానికి ఆర్దికంగా వేలాది కోట్ల నష్టం జరిగిందని విమర్శించారు. ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనే దమ్ము టిడిపికి లేదు కనుకే ఇలా ఎన్నికలను అడ్డుకున్నారని ఆయన అన్నారు. అలాగే బాబు కుట్రలకు వత్తాసు పలికిన ఎన్నికల కమిషన్ చర్యలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆయన అన్నారు.

ఏ క్షణం ఎన్నికలు నిర్వహించినా ఎదుర్కొనేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments