Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం: ఎన్నికల కమిషన్ చర్యలపై ఎమ్మెల్యే ఆనం

Webdunia
సోమవారం, 16 మార్చి 2020 (08:33 IST)
ఎన్నికల వాయిదా పడటంపై స్థానిక ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా వైరస్ పేరుతో చంద్రబాబు స్థానిక ఎన్నికలు జరుగనీయకుండా అడ్డుకోవడం దురదృష్టకరమని ఆయన విమర్శించారు.

చంద్రబాబు మూలంగా రాష్ట్రానికి ఆర్దికంగా వేలాది కోట్ల నష్టం జరిగిందని విమర్శించారు. ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనే దమ్ము టిడిపికి లేదు కనుకే ఇలా ఎన్నికలను అడ్డుకున్నారని ఆయన అన్నారు. అలాగే బాబు కుట్రలకు వత్తాసు పలికిన ఎన్నికల కమిషన్ చర్యలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆయన అన్నారు.

ఏ క్షణం ఎన్నికలు నిర్వహించినా ఎదుర్కొనేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments