Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలిపిరి బాటలో 300 కెమెరాలు.. 50 కెమెరాల్లో రికార్డైన చిరుతల సంచారం

Webdunia
గురువారం, 24 ఆగస్టు 2023 (11:58 IST)
శ్రీవారిని దర్శించుకునేందుకు గాను భక్తులు ఉపయోగించే అలిపిరి నడిచేబాటలో చిరుతల సంచారం అధికంగా వున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఓ బాలికను చిరుత పొట్టనబెట్టుకుంది.

ఆపై జరిగిన ఆపరేషన్‌లో రెండు చిరుతలు చిక్కాయి. అలాగే భక్తులను చిరుతల బారి నుంచి కాపాడేందుకు అలిపిరి నడిబాటలో తిరుమల తిరుపతి దేవస్థానంతో కలిసి అటవీశాఖాధికారులు 30 మంది పర్యవేక్షణ కెమెరాలను అమర్చారు. అయితే ఇందులో నిన్న ఒక్కరోజులో 50 కెమెరాలలో చిరుతల సంచారం నమోదైంది.
 
50 కెమెరాల్లో చిక్కిన చిరుత బాలికను చంపినదేనా? లేక చిరుతలు ఎక్కువగా ఉన్నాయా? అనే దానిపై అధికారులు ముమ్మరంగా పర్యవేక్షిస్తున్నారు. కొన్ని చోట్ల ఏర్పాటు చేసిన నిఘా కెమెరాల్లో చిరుతలు, ఎలుగుబంట్ల సంచారం రికార్డయింది. 
 
ఈ సందర్భంగా తిరుపతి వైల్డ్‌లైఫ్ మేనేజ్‌మెంట్ సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ.. ఫుట్‌పాత్‌పై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి. నిఘా కెమెరాల సాయంతో అడవుల్లో సంచరిస్తున్న చిరుతలను గుర్తించి ఫుట్‌పాత్‌లపై నుంచి తరిమికొట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రజలు, భక్తులు సహకరించాలని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments