Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్ డౌన్.. రోడ్డుపై చిరుత.. హడలిపోయిన జనం.. చివరికి?

Webdunia
గురువారం, 14 మే 2020 (09:58 IST)
లాక్ డౌన్ కారణంగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. దీంతో అడవుల్లో నివసించే క్రూర మృగాలు రోడ్లపైకి వస్తున్నాయి. ఆ మధ్య హైదరాబాదులో రోడ్లపై నెమళ్లు విహరిస్తూ కనిపించాయి. 
 
తాజాగా హైదరాబాద్‌లోని మైలార్దేవ్ పల్లిలోనపి అండర్ పాస్ బ్రిడ్జి వద్ద ఓ చిరుత కనిపించడంతో అందరూ హడలిపాయారు. జనాలు ఆందోళన చెందుతున్నారు. కానీ ఆ చిరుత గాయపడిందని.. అందుకే కదలలేని పరిస్థితిలో అలాగే కూర్చుండిపోయిందని చెప్తున్నారు. 
 
ఇక చిరుత దృశ్యాలు స్థానికులు సెల్‌ఫోన్‌లో బంధించారు. చిరుత సంచారంపై స్థానికులు అధికారులకు సమాచారమిచ్చారు. అయితే ఈ చిరుత ఎక్కడ నుంచి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీ సిబ్బంది వచ్చి విచారించిన తర్వాత తెలియనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments