Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్ డౌన్.. రోడ్డుపై చిరుత.. హడలిపోయిన జనం.. చివరికి?

Webdunia
గురువారం, 14 మే 2020 (09:58 IST)
లాక్ డౌన్ కారణంగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. దీంతో అడవుల్లో నివసించే క్రూర మృగాలు రోడ్లపైకి వస్తున్నాయి. ఆ మధ్య హైదరాబాదులో రోడ్లపై నెమళ్లు విహరిస్తూ కనిపించాయి. 
 
తాజాగా హైదరాబాద్‌లోని మైలార్దేవ్ పల్లిలోనపి అండర్ పాస్ బ్రిడ్జి వద్ద ఓ చిరుత కనిపించడంతో అందరూ హడలిపాయారు. జనాలు ఆందోళన చెందుతున్నారు. కానీ ఆ చిరుత గాయపడిందని.. అందుకే కదలలేని పరిస్థితిలో అలాగే కూర్చుండిపోయిందని చెప్తున్నారు. 
 
ఇక చిరుత దృశ్యాలు స్థానికులు సెల్‌ఫోన్‌లో బంధించారు. చిరుత సంచారంపై స్థానికులు అధికారులకు సమాచారమిచ్చారు. అయితే ఈ చిరుత ఎక్కడ నుంచి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీ సిబ్బంది వచ్చి విచారించిన తర్వాత తెలియనుంది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments