Webdunia - Bharat's app for daily news and videos

Install App

కలికిరిలో మళ్లీ చిరుత?

Webdunia
బుధవారం, 6 అక్టోబరు 2021 (09:13 IST)
చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని కలికిరిలో మళ్లీ చిరుత కనిపించింది. కలికిరి నుంచి సీఆర్పీఎఫ్‌కు వెళ్లే దారిలోని బయ్యారెడ్డి చెరువు మొరవ వద్ద చిరుత కనిపించిందని కొండకావలిపల్లెకు చెందిన లక్ష్మయ్య తదితరులు చెప్పారు.

దీంతో బీట్‌ ఆఫీసర్‌ ప్రతాప్‌ తదితరులు చిరుత జాడ కోసం వెదుకులాట ప్రారంభించారు. సైనిక పాఠశాల మైదానంలో గత శుక్రవారం ఒక మేకను గుర్తుతెలియని జంతువు చంపి పడేసిన విషయం తెలిసిందే. ఆ మేక కొండకావలిపల్లెకు చెందిన కృష్ణయ్యది.

అయితే మేకను చంపినది చిరుత కాకపోవచ్చని అటవీ అధికారులు నాటు ప్రకటించిన విషయం విదితమే. ప్రస్తుతం మళ్లీ నాలుగు రోజుల వ్యవధిలోనే చిరుత కనిపించిందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. దీంతో ఎఫ్‌బీవో ప్రతాప్‌, ఏఎఫ్‌బీవో జ్యోతి, గ్రామస్తులతో చిరుత పులి పాదముద్రల కోసం మంగళవారం రాత్రి వెతికారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments