Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేనకు ఎదురుదెబ్బ.. ఆ స్థలానికి చట్టబద్ధత లేదట

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీకి ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ రాజధాని అమరావతికి సమీపంలో అంటే గుంటూరు జిల్లా మంగళగిరిలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించాలని పవన్ భావించారు.

Webdunia
గురువారం, 14 డిశెంబరు 2017 (17:15 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీకి ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ రాజధాని అమరావతికి సమీపంలో అంటే గుంటూరు జిల్లా మంగళగిరిలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించాలని పవన్ భావించారు. ఇందుకోసం కొంతమంది నుంచి స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. స్థలం దాతలకు కూడా ఇటీవల పవన్ సన్మానం కూడా చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. 
 
ఇపుడు ఎదురుదెబ్బ తగిలింది. మంగళగిరికి సమీపంలోని చినకాకానిలో జనసేన పార్టీకి కేటాయించిన స్థలం న్యాయపరమైన వివాదంలో చిక్కుకుంది. యార్లగడ్డ సుబ్బారావు వారసుల నుంచి జనసేన పార్టీ తీసుకున్న లీజుకు చట్ట బద్దత లేదంటూ, ఆ స్థలం వారసులుగా వున్న మైనారిటీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 
 
దీంతో ముస్లిం మైనారిటీలు, యార్లగడ్డ సుబ్బారావు మధ్య స్థలంపై వివాదం చోటుచేసకుంది. భూమి వ్యవహారంలో స్టే ఉందని మైనార్టీలు జనసేనానికి విషయం తెలియజేశారు. స్థలం విషయంపై మైనార్టీలు పోలీసులకు ఫిర్యాదు చేస్తామంటున్నారు. దీనిపై జనసేనకు చెందిన స్థానిక నేతలు లేదా హీరో పవన్ కళ్యాణ్ తరపున ప్రతినిధులు స్పందించలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments