Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా లెక్చరర్ గొంతు కోసిన భర్త.. ఎక్కడ?

Webdunia
గురువారం, 17 నవంబరు 2022 (12:23 IST)
ఏపీలోని ఉమ్మడి అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. అనంతపురం పట్టణ కేంద్రంలోని ఆర్ట్స్ కాలేజీలో పని చేస్తున్న మహిళా లెక్చరర్‌పై ఆమె భర్త హత్యాయత్నానికి పాల్పడ్డాడు. కత్తితో ఆమె గొంతు కోశాడు. దీంతో విద్యార్థులంతా ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు.
 
కాలేజీలోని తరగతి గదిలో లెక్చరర్ సుమంగళి కామర్స్ పాఠాలు బోధిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. భర్త ఈ దారణానికి పాల్పడటానికి కుటుంబ కలహాలే కారణంగా భావిస్తున్నారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments