Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరులో భారీగా అక్ర‌మ మ‌ద్యం స్వాధీనం

Webdunia
శనివారం, 5 సెప్టెంబరు 2020 (21:21 IST)
అక్రమ మద్యాన్ని అధిక మొత్తంలో స్వాధీనం చేసుకొని గుంటూరు రూరల్ పోలీసులు రికార్డ్ బ్రేక్ చేశారు. రాష్ట్రంలో ఎప్పుడూ ఎక్కడా లేనివిధంగా రూ.21,65,000 ల‌క్ష‌ల విలువైన 9,096 బాటిళ్ళను సీజ్ చేసి ఔరా అనిపించారు.

రవాణాకు ఉపయోగించిన వాటర్ ట్యాంకర్‌తో పాటు ఒక కారు, ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ మేరకు గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని శనివారం గుంటూరులో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్రమ మద్యం రవాణాకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

ఆరుగురు వ్యక్తులు తెలంగాణా నుండి ట్యాంకర్ లో మద్యాన్ని తరలిస్తున్నారన్న సమాచారంతో రావడంతో తమ సిబ్బందిని అప్రమత్తం చేశామని, ఈ క్రమంలో మునుగోడు గ్రామం వద్ద అమరావతి సీఐ టి.విజయకృష్ణ, ఎస్సై రవీంద్రబాబుతో పాటు వారి సిబ్బంది అక్రమ మద్యం రవాణాకు అడ్డుకట్ట వేసి ఉపయోగించిన వాహనాలతో పాటు నిందితులను అదుపులోకి తీసుకున్నారని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments