Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరులో భారీగా అక్ర‌మ మ‌ద్యం స్వాధీనం

Webdunia
శనివారం, 5 సెప్టెంబరు 2020 (21:21 IST)
అక్రమ మద్యాన్ని అధిక మొత్తంలో స్వాధీనం చేసుకొని గుంటూరు రూరల్ పోలీసులు రికార్డ్ బ్రేక్ చేశారు. రాష్ట్రంలో ఎప్పుడూ ఎక్కడా లేనివిధంగా రూ.21,65,000 ల‌క్ష‌ల విలువైన 9,096 బాటిళ్ళను సీజ్ చేసి ఔరా అనిపించారు.

రవాణాకు ఉపయోగించిన వాటర్ ట్యాంకర్‌తో పాటు ఒక కారు, ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ మేరకు గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని శనివారం గుంటూరులో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్రమ మద్యం రవాణాకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

ఆరుగురు వ్యక్తులు తెలంగాణా నుండి ట్యాంకర్ లో మద్యాన్ని తరలిస్తున్నారన్న సమాచారంతో రావడంతో తమ సిబ్బందిని అప్రమత్తం చేశామని, ఈ క్రమంలో మునుగోడు గ్రామం వద్ద అమరావతి సీఐ టి.విజయకృష్ణ, ఎస్సై రవీంద్రబాబుతో పాటు వారి సిబ్బంది అక్రమ మద్యం రవాణాకు అడ్డుకట్ట వేసి ఉపయోగించిన వాహనాలతో పాటు నిందితులను అదుపులోకి తీసుకున్నారని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని అల్లు అరవింద్

మాస్ ఎంటర్‌టైనర్‌ గా సందీప్ కిషన్ మజాకా డేట్ ఫిక్స్

బొమ్మరిల్లు బాస్కర్, సిద్ధు జొన్నలగడ్డ కాంబోలో వినోదాత్మకంగా జాక్ టీజర్

తెలంగాణ దర్శకుడు తనయుడు దినేష్‌మహీంద్ర దర్శకత్వంలో లవ్‌స్టోరీ

కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో డాన్ బోస్కో చిత్రీకరణ ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments