Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో మీడియా కెమేరాలు చూసి పరుగెత్తిన లగడపాటి... ఎందుకో తెలుసా?

Webdunia
సోమవారం, 28 జనవరి 2019 (20:40 IST)
మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌కి పరుగులుపెట్టడం కొత్తేమీ కాదు. కాకపోతే ఈసారి తిరుమలలో పరుగులు పెట్టారు. ఇంతకీ అసలు విషయం ఏంటో ఆయన మాటల్లోనూ చూద్దాం... నాకు బుద్ధొచ్చింది. కాదు..కాదు.. బుద్ధి వచ్చేలా చేశాడు వెంకన్న స్వామి. మళ్ళీ బుద్థుంటే రాజకీయాలను తిరుమలలో మాట్లాడను.
 
నాకు ముందే తెలుసు. రాజకీయాల గురించి తిరుమలలో మాట్లాడితే ఏదో ఒకటి జరుగుతుందని బాగా తెలుసు. కానీ తప్పు చేశా. తెలంగాణా ఎన్నికల ఫలితాలపై నేను ఒక సర్వే చేసి ఆ విషయాన్ని బయట పెట్టాను. అదంతా రివర్సయ్యింది.
 
నాకెందుకో తిరుమలకు వచ్చినప్పుడల్లా అదే గుర్తుకు వస్తోంది. నేను సర్వే వివరాలు చెప్పిన తరువాత రెండుసార్లు తిరుమలకు వచ్చా. భక్తులను చూస్తేనే నాకు గిల్టీగా ఉంది... అంటూ పరుగులాంటి నడకతో చెప్పారు ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్. తిరుమల శ్రీవారిని దర్సించుకున్న లగడపాటి మీడియా ప్రతినిధులను చూసి పరుగులు పెట్టారు. కారు ఎక్కే ముందు ఈ విషయాన్ని చెప్పి హడావిడిగా వెళ్ళిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments