Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో మీడియా కెమేరాలు చూసి పరుగెత్తిన లగడపాటి... ఎందుకో తెలుసా?

Webdunia
సోమవారం, 28 జనవరి 2019 (20:40 IST)
మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌కి పరుగులుపెట్టడం కొత్తేమీ కాదు. కాకపోతే ఈసారి తిరుమలలో పరుగులు పెట్టారు. ఇంతకీ అసలు విషయం ఏంటో ఆయన మాటల్లోనూ చూద్దాం... నాకు బుద్ధొచ్చింది. కాదు..కాదు.. బుద్ధి వచ్చేలా చేశాడు వెంకన్న స్వామి. మళ్ళీ బుద్థుంటే రాజకీయాలను తిరుమలలో మాట్లాడను.
 
నాకు ముందే తెలుసు. రాజకీయాల గురించి తిరుమలలో మాట్లాడితే ఏదో ఒకటి జరుగుతుందని బాగా తెలుసు. కానీ తప్పు చేశా. తెలంగాణా ఎన్నికల ఫలితాలపై నేను ఒక సర్వే చేసి ఆ విషయాన్ని బయట పెట్టాను. అదంతా రివర్సయ్యింది.
 
నాకెందుకో తిరుమలకు వచ్చినప్పుడల్లా అదే గుర్తుకు వస్తోంది. నేను సర్వే వివరాలు చెప్పిన తరువాత రెండుసార్లు తిరుమలకు వచ్చా. భక్తులను చూస్తేనే నాకు గిల్టీగా ఉంది... అంటూ పరుగులాంటి నడకతో చెప్పారు ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్. తిరుమల శ్రీవారిని దర్సించుకున్న లగడపాటి మీడియా ప్రతినిధులను చూసి పరుగులు పెట్టారు. కారు ఎక్కే ముందు ఈ విషయాన్ని చెప్పి హడావిడిగా వెళ్ళిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments