Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త, పిల్లలు లేని సమయంలో మహిళా డాన్సర్ ఇంట్లోకి వచ్చింది, వెళ్లగానే సూసైడ్

Webdunia
శనివారం, 19 డిశెంబరు 2020 (16:06 IST)
విజయవాడ వాంబే కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ డాన్సర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే... గాయత్రి అనే డాన్సర్ తన భర్త సతీష్, పిల్లలతో కలిసి వాంబే కాలనీలో వుంటోంది. ఆమె ఇంట్లో వుండగా భర్త, పిల్లలు బైటకు వెళ్లారు. ఆ సమయంలో నీలిమ అనే ఓ యువతి గాయత్రి ఇంటికి వచ్చింది.
 
వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు ఇరుగుపొరుగు చెపుతున్నారు. అనంతరం నీలిమ వెళ్లిపోయింది. కొద్దిసేపటికే గాయత్రి ఇంట్లో ఫ్యానుకు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు అనుమానస్పద కేసుగా నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కోర్టు సీన్ తో గుమ్మడికాయ కొట్టిన తల్లి మనసు షూటింగ్

ఫ్యాన్స్ జేబులను లూఠీ చేస్తున్న మూవీ టిక్కెట్ మాఫియా!

సెలెబ్రిటీ లు ఎదుర్కొంటున్న సమస్యలపై మిస్టర్ సెలెబ్రిటీ రాబోతుంది

పొట్టేల్ మూవీ నుంచి అజయ్ బర్త్ డే సందర్భంగా పోస్టర్ రిలీజ్

విదేశీ భామతో మహేశ్ బాబు రొమాన్స్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో తేనె వేసుకుని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

ప్రతిరోజూ 3-5 కప్పుల కాఫీ తీసుకుంటే.. అంత మేలు జరుగుతుందా?

బత్తాయి రసంలో దాగున్న ఆరోగ్య రహస్యాలు ఏంటి?

4 సంవత్సరాల బాలుడికి ప్రాణాలను రక్షించే కాలేయ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం

తేనెతో డైరెక్ట్ ప్యాక్ వద్దు.. అలోవెరా జెల్, రోజ్ వాటర్‌తోనే?

తర్వాతి కథనం
Show comments