Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలు డాక్టర్‌ ప్లాస్మా దానం

Webdunia
శనివారం, 13 జూన్ 2020 (09:11 IST)
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిజిహెచ్‌ హౌస్‌ సర్జన్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్‌ గెమరాజు అచ్యుత ప్లాస్మా ఇచ్చారు. గైనిక్‌ వార్డులో విధులు నిర్వహిస్తున్న సమయంలో మే 6న ఆమె కరోనా బారిన పడ్డారు.

మే 23న కరోనాపై విజయం సాధించి డిశ్చార్జి అయ్యారు. కర్నూలు వైద్య కళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌, రాష్ట్ర కోవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ ప్రత్యేకాధికారి డాక్టర్‌ సి.ప్రభాకర్‌రెడ్డి, తండ్రి గణపతిరావు ప్రోద్భలంతో ప్లాస్మా ఇచ్చేందుకు అచ్యుత సిద్ధమయ్యారు.

ప్లాస్మాను దానం చేయడం పట్ల జిజిహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నరేంద్రనాథ్‌రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ అచ్యుతకు అభినందనలు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments